Thursday, April 24, 2014

తెలంగాణలో బీసీ వాటా అంతంత మాత్రమే!

ఆచరణలో కనిపించని హామీలు
అన్ని పార్టీల్లో అదే పరిస్థితి
టిెక్కట్ల ేకటారుుంపులో వివక్ష
మళ్లీ అగ్రవర్ణాలేక పెద్ద పీట...
బడుగులకు తప్పని నిరాశ... 
భగ్గ మంటున్న బీసీలు


బడుగు బలహీన వర్గాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని చెప్పిన పార్టీలు తెలంగాణలో ఎంత మేరకు వారి హామీలు నెరవేర్చుకున్నాయి? ఇదే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బీసీ వర్గాలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్‌ చంద్రబాబునాయుడు చెప్పడంతో వివిధ పార్టీలు బీసీ వర్గాలపై దృష్టి సారించాయి. సామాజిక ఎజెండా తెరపైకి రావడంతో బడుగు బలహీన వర్గాల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఇప్పుడు సీట్ల కేటాయింపు ఘట్టం పూర్తి కావడంతో ఎవరికి ఎన్ని సీట్లు దక్కాయనే విశ్లేషణకు తెరలేచింది. మొత్తానికి తెలంగాణ ప్రాంతంలో బీసీలకు ఎక్కువ స్థానాలు కేటాయించిన పార్టీగా కాంగ్రెస్‌ పార్టీ పేరుదక్కించుకుంది. ఆ పార్టీ తెలంగాణలోని 112 స్థానాలకు పోటీ చేస్తున్నది. మిగిలిన ఏడు స్థానాలు పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయించింది. 

కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేస్తున్న 112 సా్థనాల్లో బిసిలకు 35 స్థానాలు దక్కాయి. అదే విధంగా ఎస్‌సిలు 19 మంది రంగంలో ఉన్నారు. ఎస్‌టి లు 9 సీట్ల నుంచి పోటీ చేస్తున్నారు. అగ్రవర్ణాలకు చెం దిన వారికి దాదాపు 43 మందికి టిక్కెట్లు దక్కాయి. టి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బీసీ కావ డం తో ఎక్కువ స్థానాలు బీసీలకు దక్కేలా ప్లాన్‌ చేసుకున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదే కాంగ్రెస్‌ పార్టీ 2009 ఎన్నికల్లో 119 స్థానాలకు పోటీ చేయగా అందు లో బీసీలకు 26 మందికి సీట్లు కేటాయించారు. 51 మం ది అగ్ర వర్ణాల వారికి టిక్కెట్లు ఇచ్చారు. ఎస్‌సిలు 23 మంది ఎస్‌టిలు 12 మంది ఆనాడు రంగంలో నిలిచారు. ఇప్పుడు బీసీలకు ఎక్కువ సంఖ్యలో సీట్లు ఇచ్చినా కాంగ్ర ెస్‌ పార్టీ తెలంగాణలో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాని కి 37 సీట్లు కేటాయించాల్సి వచ్చింది. వెలమలు 6 గురు పోటీలో ఉన్నారు.

ఇక దళితుడ్ని సిఎం చేస్తామని చెప్పి ఆ తర్వాత పునర్‌ నిర్మాణానికి కేసిఆర్‌ మాత్రమే సరిపోతారని చెప్పిన తెలం గాణ రాష్ట్ర సమితి పార్టీ బీసీలకు 31 స్థానాలు కేటాయిం చింది. అదే విధంగా ఎస్‌సిలకు 20 స్థానాలు కేటాయిం చింది. ఎస్‌టిలకు 10 సీట్లను ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీ లో వెలమ కులస్తులకు 19 స్థానాలు ఇచ్చారు. అదే విధం గా 32 మంది రెడ్డి కులస్తులు పోటీలో ఉన్నారు. నలుగు రు మైనారిటీలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చిం ది. మొత్తం 119 స్థానాలకు పోటీ చేస్తున్న టీిఆర్‌ఎస్‌ 31 మంది బీసీలకు టిక్కెట్లు ఇవ్వడం ఒక అంచనా ప్రకారం తక్కువేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగా ణలో బీసీ జనాభా 64 శాతం వరకు ఉంటారని అంచనా ఉంది. బీసీలకు సీట్లు దక్కలేదనే విమర్శ కూడా ఉంది.

ఇక తెలుగుదేశం విషయానికి వస్తే బీసీలకు ఆ పార్టీ ఆశించిన మేరకు స్థానాలు కేటాయించలేకపోయింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మొత్తం 72 స్థానాలకు పోటీ చేస్తున్నది. మిగిలిన సీట్లు పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించింది. పోటీ చేస్తున్న 72 స్థానాల్లో బీసీలకు దక్కింది కేవలం 18 స్థానాలు మాత్రమే. 25 స్థానాలను టీడీపీ అగ్రవర్ణాల వారికే ేటాయించింది. ఎస్‌సిలకు 13 స్థానాలు కేటాయించగా ఎస్‌టిలకు 12 స్థానాలు దకా్క యి. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతున్న బీజేపీ మొత్తం 47 స్థానాల్లో పోటీ చేస్తున్నది. 47 స్థానాల్లో బీసీలకు 12 స్థానాలు మాత్రమే బీజేపీ కేటా యించింది. ఎస్‌సిలు ఐదుగురు పోటీలో ఉండగా ఎస్‌టి లు ఇద్దరికి జాబితాలో స్థానం కల్పించింది. అగ్రవర్ణాలకు 27 సీట్లు ఇచ్చేసింది. అందులో కేవలం రెడ్డి వర్గానికే 18 స్థానాలు దక్కడం గమనార్హం. తెలుగుదేశం బీజేపీ కలిసి బీసీలకు ఇచ్చింది కేవలం 30 స్థానాలు మాత్రమే.

సీమాంధ్ర బరిలో మిగిలింది వీరే

సీమాంధ్రలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు నామినేషన్లు, ఉపసంహరణల ఘట్టానికి బుధవారం తెరపడింది. దీంతో 13 జిల్లాలోని 175 అసెంబ్లీ స్థానాలకు 2,043 మంది, 25 లోక్‌సభ సీట్లకు 333 మంది చొప్పున అభ్యర్థులు బరిలో మిగిలారు. మే 7న జరిగే పోలింగ్ కోసం 71,282 పోలింగ్ స్టేషన్లను వినియోగించనున్నారు.

బీజేపీతో పొత్తు కారణంగా టికెట్ కోల్పోయిన తెలుగు తమ్ముళ్లు రెబల్ అభ్యర్థులుగా కదనరంగంలో నిలవడంలో ముందున్నారు. అసలే బల‘హీన’ంగా ఉన్నామన్న మనోవేదన ఒకవైపు.. తమ్ముళ్ల అలకలు మరోవైపు టీడీపీ పార్టీకి శిరోభారంగా మారింది. కాంగ్రెస్ పార్టీ చిన్నాచితకా నేతల్ని అభ్యర్థులుగా ఖరారు చేసింది. మొత్తంగా పరిశీలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక నుంచి నామినేషన్ల దాఖలు వరకూ ఒకేమాటతో ఎన్నికల రంగంలోకి దూకింది.


Tuesday, April 22, 2014

Kamma candiadtes contesting for Telangana Assembly

Telugu Desam:

1) Ravi Srinivas - Sirpur (Adilabad) 
2) Arikapudi Gandhi - Seri Lingampalli (Hyderabad) 
3) Maganti Gopinath - Jubilee Hills (Hyderabad)
4) Tummala Nageswara Rao - (Khammam)
5) Maddineni Baby Swarna Kumari - Paleru (Khammam)
6) Koneru Satyanarayana - Kothagudem (Khammam)

Congress: 

1) Nallamothu Bhaskara Rao - Miryalaguda (Nalgonda)
2) Puvvada Ajay - Khamma - (Khammam)

CPI:

1) Kunamaneni Sambasiva Rao - Kothagudem (Khammam)

CPM:

1) Pothineni Sudarshan - Paleru (Khammam)

TRS:

1) Ravella Ravindar - Paleru (Khammam)

YSRCP అసెంబ్లీ అభ్యర్ధుల వివరాలు: రెడ్డి సామాజిక వర్గం -AP

YSRCP అసెంబ్లీ అభ్యర్ధుల వివరాలు: రెడ్డి సామాజిక వర్గం కి ప్రాధాన్యత =53/139(OC-139).

General  =139
Reserved=036.
Total        =175

 సీమాంధ్ర ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గం వారి జనాభా కేవలం 8% మాత్రమే ఉంది,

కోస్తా ఆంధ్ర
1 గాజువాక - తిప్పల నాగిరెడ్డి
2 కాకినాడ సిటీ - చంద్రశేఖరరెడ్డి
3 కొత్తపేట - చిర్ల జగ్గిరెడ్డి
4 అనపర్తి డాక్టర్ - సూర్యనారాయణరెడ్డి
5 విజయవాడ సెంట్రల్ - గౌతమ్ రెడ్డి
6 మంగళగిరి - ఆళ్ల రామకృష్ణారెడ్డి
7 గుంటూరు వెస్ట్ - లేళ్ల అప్పిరెడ్డి
8 నరసరావుపేట - డాక్టర్ శ్రీనివాసరెడ్డి
9 మాచర్ల - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
10 దర్శి - బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
11 ఒంగోలు - బాలినేని శ్రీనివాసరెడ్డి
12 గిద్దలూరు - ఎం.అశోక్ రెడ్డి
13 కావలి - ప్రతాప్ కుమార్ రెడ్డి
14ఆత్మకూరు - మేకపాటి గౌతం రెడ్డి
15 కోవూరు - ఎన్ ప్రసన్న కుమార్ రెడ్డి
16 నెల్లూరు రూరల్ - కాటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
17 ఉదయగిరి - మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
18 సర్వేపల్లి - కాకాని గోవర్ధన్ రెడ్డి


రాయలసీమ : YSRCP
రాయలసీమలో 52 అసెంబ్లీ నియోజక వర్గాలలో 9 SC రిజర్వుడ్ నియోజకవర్గాలు తీసివేయగా మిగిలిన 43 నియోజకవర్గాలలో 35 నియోజకవర్గాలలో రెడ్లకు ఇచ్చారు . మిగిలిన అన్ని కులాల వారికి కేవలం 8 సీట్లు మాత్రమే ఇచ్చాడు. రాయలసీమలో కేవలం 12% మాత్రమే ఉన్న 'రెడ్డి' వర్గం వారికి 82% సీట్లు కేటాయించి, 68% ఉన్న మిగిలిన OC మరియు BC కులాల వారికి కేవలం 18% సీట్లు మాత్రమే ఇచ్చారు .. రాయలసీమలో బలమైన 'బలిజ' వర్గానికి కేవలం ఒక సీటు మాత్రమే కేటాయించారు .

1 ఆళ్లగడ్డ - భూమా శోభా నాగిరెడ్డి
2 శ్రీశైలం - రాజశేఖర్ రెడ్డి
3 పాణ్యం - గౌరు చరితారెడ్డి
4 నంద్యాల - భూమా నాగిరెడ్డి
5 బనగానపల్లె - కాటసాని రామిరెడ్డి
6 డోన్ - రాజేంద్రనాధ్ రెడ్డి
7 కర్నూలు - ఎస్వీ మోహన్ రెడ్డి
8 పత్తికొండ - కోట్ల హరిచక్రపాణిరెడ్డి
9 ఎమ్మిగనూరు - జగన్ మోహన్ రెడ్డి
10 మంత్రాలయం - బాలనాగిరెడ్డి
11 ఆదోని - వై.సాయిప్రసాద రెడ్డి
12 రాయదుర్గం - కాపు రామచంద్రా రెడ్డి
13 ఉరవకొండ - వై విశ్వేశ్వర్ రెడ్డి
14 గుంతకల్ - వై వెంకట్రామిరెడ్డి
15 తాడిపత్రి - వైఆర్ రామిరెడ్డి
16 అనంతపురం అర్బన్ - బి గురనాథ్ రెడ్డి
17 రాప్తాడు - తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
18 పుట్టపర్తి - సోమశేఖర్ రెడ్డి
19 ధర్మవరం - కే వెంకట్రామిరెడ్డి
20 పులివెందుల - వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
21 కమలాపురం - పి రవీంద్రనాథ్ రెడ్డి
22 జమ్మలమడుగు - దేవగుడి ఆదినారాయణ రెడ్డి
23 ప్రొద్దుటూరు - రాచంపల్లి ప్రసాద్ రెడ్డి
24 మైదుకూరు - రఘురామి రెడ్డి
25 తిరుపతి - కరుణాకర్ రెడ్డి
26 శ్రీకాళహస్తి - బియ్యపు మధుసూదన్ రెడ్డి
27 రాజంపేట - అమర్ నాథ్ రెడ్డి
28 రాయచోటి - శ్రీకాంత్ రెడ్డి
29 తంబాళ్లపల్లి - ప్రవీణ్ కుమార్ రెడ్డి
30 పీలేరు - చింతల రామచంద్రారెడ్డి
31 మదనపల్లి - దేశాయ్ తిప్పారెడ్డి
32 పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
33 చంద్రగిరి - చెవిరెడ్డి భాస్కర రెడ్డి
34 పలమనేరు - ఎన్ అమర్ నాథ్ రెడ్డి.
35.  నగరి - రోజా

Telangana TDP Assembly MLA Candidates List 2014

ADILABAD TDP



1 2 Chennur (SC)
2 3 Bellampalle (SC) Pati Subhadra
3 1 Sirpur Ravi Srinivas
4 4 Mancherial
5 6 Khanapur (ST) Ritesh Rathod
6 10 Mudhole
7 8 Boath (ST) Soyam Bapu Rao
8 5 Asifabad (ST) M. Saraswathi
9 9 Nirmal Mirza Yasin Beig
10 7 Adilabad




NIZAMABAD



11 13 Jukkal (SC) Maddela Naveen
12 19 Balkonda Mallikarjun Reddy
13 11 Armur Rajaram Yadav
14 15 Yellareddy
15 12 Bodhan Prakash Reddy
16 18 Nizamabad (Rural)
17 16 Kamareddy
18 14 Banswada Badwa Naik
19 17 Nizamabad (Urban)




KARIMNAGAR



20 30 Manakondur (SC) Dr. Kavvampalli Satyanarayana
21 27 Choppadandi (SC) Medipalli Satyam
22 22 Dharmapuri (SC)
23 24 Manthani Karru Nagaiah
24 31 Huzurabad Maddasani Kashyap Reddy
25 32 Husnabad
26 23 Ramagundam
27 28 Vemulawada
28 25 Peddapalle Chintakunta Vijaya Ramana Rao
29 29 Sircilla
30 20 Koratla
31 21 Jagtial L. Ramana
32 26 Karimnagar




MEDAK



33 36 Andole (SC)
34 38 Zahirabad (SC) Narottham
35 41 Dubbak
36 42 Gajwel Vanteru Prathap Reddy
37 39 Sangareddy
38 35 Narayankhed M. Vijaypal Reddy
39 37 Narsapur
40 34 Medak Bhatti Jagapathi
41 33 Siddipet
42 40 Patancheru Safan Dev




RANGAREDDI



43 55 Vicaradab (SC)
44 53 Chevella (SC) Mekala Venkatesh
45 48 Ibrahimpatnam Manchireddy Kishan Reddy
46 54 Pargi
47 56 Tandur Naresh
48 43 Medchal Jangaiah Yadav
49 50 Maheshwaram Teegala Krishna Reddy
50 51 Rajendranagar T. Prakash Goud
51 44 Malkajgiri
52 47 Uppal
53 52 Serilingampally Arikapudi Gandhi
54 49 Lal Bahadur Nagar R. Krishnaiah
55 45 Quthbullapur Vivek Goud
56 46 Kukatpally Madhavaram Krishna Rao




HYDERABAD



57 71 Secunderabad Cantt. (SC) G. Sayanna
58 70  Secundrabad Kuna Venkatesh Goud
59 57 Musheerabad
60 62 Sanath Nagar Talasani Srinivasa Yadav
61 63 Nampalli Firoz Khan
62 65 Goshamahal
63 60 Khairatabad
64 59 Amberpet 
65 61 Jubilee Hills Maganti Gopinath
66 64 Karwan
67 58 Malakpet
68 67 Chandrayangutta Prakash Mudiraj
69 68 Yakutpura
70 66 Charminar M.A. Basith
71 69 Bahdurpura Abdul Rehman




MAHBUBNAGAR



72 82 Achampet (SC) P. Ramulu
73 80 Alampur (SC) Abraham
74 81 Nagarkurnool
75 83 Kalwakurthy
76 85 Kollapur
77 84 Shadnagar
78 75 Jadcherla A. Chandra Sekhar
79 72 Kodangal Revanth Reddy
80 77 Makthal Kothakota Dayakar Reddy
81 78  Wanaparthy Ravula Chandrasekhar Reddy
82 79 Gadwal
83 73 Narayanpet A. Rajendar Reddy
84 76 Devarkadra Seetha Dayakar Reddy (Seetakka)
85 74 Mahbubnagar




NALGONDA



86 96 Thungathurthi (SC) Palvai Rajani Kumari
87 95 Nakrekal (SC)
88 90 Kodad
89 92 Nalgonda
90 91 Suryapet Patel Ramesh Reddy
91 87 Nagarjuna Sagar Anjayya Yadav
92 97 Alair
93 89 Huzurnagar Vangala Swami Goud
94 94 Bhongir Uma Madhava Reddy
95 93 Munugode
96 86 Devarakonda (ST) Bhilya Naik
97 88 Miryalguda Bantu Venkateswarlu




WARAMGAL



98 107 Wardhanapet (SC)
99 99 Ghanpur (Station) (SC) Dommati Sambaiah
100 104 Parkal Challa Dharma Reddy
101 108 Bhupalpalle
102 98 Jangoan
103 100 Palakurthi Yerrabelli Dayakar Rao
104 109 Mulug (ST) Seethakka
105 101 Dornakal (ST) Dr. Ramachandra Naik
106 105 Warangal West
107 103 Narsampet Revuri Prakash Reddy
108 102 Mahabubabad (ST) Balu Chowhan
109 106 Warangal East




KHAMMAM



110 114 Madira (SC) Mothkupalli Narasimhulu
111 116 Sathupalli (SC) Sandra Venkata Veeraiah
112 113 Palair Swarna Kumari
113 115 Wyra (ST) Bhanot Balaji
114 117 Kothagudem Koneru Satyanarayana
115 110 Pinapaka (ST)
116 118 Aswaraopeta (ST) M. Nageswar Rao
117 119 Bhadrachelam (ST) Phaneeswaramma
118 112 Khammam Tummala Nageswar Rao
119 111 Yellandu (ST) Bhanot Haripriya

TDP - Telangana Lok Sabha constituencies are

The nominees for Lok Sabha constituencies are:
Adilabad – Ramesh Rathod
Zahirabad – K. Madan Mohan Rao
Mahabubabad – Banoth Mohan Lal

Telangana - TDP Asembly Candidates - List

TDP president N. Chandrababu Naidu who released the list said the party would release its final list of candidates for Telangana on Tuesday. The last date for filing nominations for Assembly and Lok Sabha constituencies in the region will expire on April 9.
Following is the list of candidates announced by the TDP for different constituencies.
Banswada – Nenavath Badya Naik
Balkonda – Aleti Mallikarjun Reddy
Bodhan – Prakash Reddy
Jagityal – L. Ramana
Manthani – Karru Nagaiah
Peddapalli – Chintakunta Vijaya Ramana Rao
Manakondur (SC) – Dr. Kavvampalli Satyanarayana
Narayankhed – M. Vijayapal Reddy
Zahirabad (SC) – Y. Narotham
Gajwel – Vanteru Prathap Reddy
Kukatpally – Madhavarapu Krishna Rao
Ibrahimpatnam – Manchireddy Kishan Reddy
Maheswaram – Teegala Krishna Reddy
Rajendranagar – T. Prakash Goud
Tandur – Malkhud Naresh
Sanatnagar – Talasani Srinivas Yadav
Chandrayangutta – Prakash Mudiraj
Achampet (SC) – Pothuganti Ramulu
Devarakonda (ST) – Bilya Naik
Miryalaguda – Bantu Venkateswarlu
Huzurnagar – Vangala Swamy Goud
Suryapet – Patel Ramesh Reddy
Bhongir – A. Uma Madhava Reddy
Mahabubabad (ST) – Balu Chouhan
Narsampet – Revuri Prakash Reddy
Parkal – Challa Dharma Reddy
Mulug (ST) – Dansari Anasuya (Sithakka). 

జిల్లాల్లో పరిస్థితి ఇదీ . TDP & BJP = Telangana

ఖమ్మం: ఇక్కడి 10 అసెంబ్లీ సీట్లలో టీడీపీ 9 చోట్ల, బీజేపీ ఒకచోట పోటీ చేస్తోంది. ఒక్కరికీ గెలుస్తామనే ధీమా లేదు. పాలేరు, కొత్తగూడెం అభ్యర్థులకు తుమ్మల వర్గం సహాయ నిరాకరణ చేస్తుండగా, తుమ్మలతో పాటు ఆయన వర్గీయులు పోటీచేస్తున్న 5 నియోజకవర్గాల్లో నామా వర్గం అదే రీతిలో ఉంది.  అశ్వారావుపేటలో ఎం. నాగేశ్వరరావు కొంత మేర పోటీ ఇస్తున్నా గెలుపుపై ధీమా లేదు. మధిరలో మోత్కుపల్లి నర్సింహులు ఎదురీదుతున్నారు.

మెదక్: జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఆరు చోట్ల టీడీపీ పోటీ చేస్తోంది. మెదక్ ఎంపీగా, గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ రంగంలో ఉండడంతో టీడీపీ అభ్యర్థులకు  గెలుస్తామని ధీమాగా చెప్పే పరిస్థితి ఒక్కచోట కూడా లేదు.  బీజేపీ సహకారం ఏమాత్రం లేదు. పటాన్‌చెరులో టీడీపీ అభ్యర్థికి బీజేపీ రెబల్ అంజిరెడ్డి ప్రమాదకరంగా మారారు.

కరీంనగర్: 13 సెగ్మెంట్లలో  టీడీపీ 6 చోట్ల పోటీలో ఉంది. అన్ని చోట్ల త్రిముఖ, బహుముఖ పోటీ నెలకొంది. జగిత్యాల, పెద్దపల్లి, మానకొండూరు, చొప్పదండి నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ అభ్యర్థులు కొంత పోటీ ఇస్తున్నారు. మిగతా చోట్ల నామ్‌కే వాస్తే. చొప్పదండిలో జేఏసీ విద్యార్థి నేత మేడిపల్లి సత్యంకు చివరి నిమిషంలో టికెట్ ఇవ్వడంతో పార్టీ పరిస్థితి కొద్దిగా మెరుగుపడినట్లు కనిపిస్తోంది.

వరంగల్: త్రిముఖ పోటీలో నామ్‌కేవాస్తేగా మారిపోయింది. మహబూబాబాద్, డోర్నకల్, స్టేషన్ ఘన్‌పూర్‌లలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాలకుర్తిలో ఎర్రబెల్లి, ములుగులో సీతక్క, పరకాలలో ధర్మారెడ్డి, నర్సంపేటలో రేవూరి ప్రకాశ్ రెడ్డి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు.

 నిజామాబాద్: కేసీఆర్ కుమార్తె కవిత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తుండడంతో ఇక్కడ టీడీపీ ఉనికే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని 9 సీట్లకు గాను టీడీపీ 5 చోట్ల పోటీ చేస్తుండగా, బా ల్కొండలో మాత్రమే మల్లికార్జునరెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డికి కొద్దిగా పోటీ ఇస్తున్నారు.

 అదిలాబాద్: జిల్లాలోని 10 సీట్లకుగాను టీడీపీ ఆరుచోట్ల పోటీ చేస్తోంది.  బోథ్‌లో సోయం బాబూరావు మాత్రమే పోటీ ఇస్తున్నారు. మిగతా అన్ని చోట్ల మూడోస్థానం కోసమే టీడీపీ పోటీ పడుతోంది.

నల్లగొండ: జిల్లాలోని 8 చోట్ల పోటీ చేస్తున్న టీడీపీ దేవరకొండ, కోదాడ, భువనగిరి నియోజకవర్గాల్లో వూత్రమే ఓమోస్తరు పోటీలో ఉండగా, నల్లగొండ, నాగార్జున సాగర్, నకిరేకల్, సూర్యాపేటల్లో వుూడోస్థానం కోసం పోటీ పడుతోంది.
 

సీటు మారిన ప్రముఖులు.. - Telangana

ఈ సారి సీట్లు మారిన ముఖ్య నాయకుల్లో కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు, టీఆర్‌ఎస్ నాయకులు కడియం శ్రీహరి, మైనంపల్లి హన్మంతరావు, కొండా సురేఖ, జితేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు విజయశాంతి, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ తదితరులు ఉన్నారు.

2009 సాధారణ ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభకు పోటీ చేసిన కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, ఆయనకు ప్రత్యర్థిగా టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన జితేందర్‌రెడ్డి ఇద్దరూ ఇప్పుడు మహబూబ్‌నగర్ నుంచి బరిలో ఉన్నారు. గతంలో నాగర్‌కర్నూలు ఎమ్మెల్యేగా గెలిచిన నాగం జనార్దనరెడ్డి కూడా ఈ సారి మహబూబ్‌నగర్ బరిలో ఉన్నారు. ఈ ముగ్గురూ ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నారు. అయితే జైపాల్‌రెడ్డికి ఈసారి ఇంటిపోరుతో అనుకున్న స్థాయిలో దూసుకెళ్ల లేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి జితేందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి నాగం జనార్దన్‌రెడ్డి ప్రచారంలో జోరుమీద ఉన్నారు. గతంలో మహబూబ్‌నగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన అబ్దుల్ రెహ్మన్  కూడా స్థానం మార్చి మహబూబ్‌నగర్ లోక్‌సభ కు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి.శ్రీనివాస్ 2009లోనూ ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానంలో పరాజయం పాలవడంతో... ఈ సారి నిజామాబాద్ రూరల్ స్థానానికి మారారు. ఆయన టీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌తో తలపడుతున్నారు.

ఇక కేసీఆర్ తాను పోటీ చేసిన చోట మళ్లీ పోటీ చేయరనే అభిప్రాయం ఇప్పటికే ఉంది. ఆయన సీటు మారిన ప్రతీసారీ గెలుస్తూనే ఉండడం ఆయన బలంగా చెబుతున్నారు. గత సారి మహబూబ్‌నగర్ లోక్‌సభ నుంచి గెలిచిన కేసీఆర్.. ఈసారి మెదక్ లోక్‌సభతో పాటు, గజ్వేల్ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగారు. మెదక్ లోక్‌సభ స్థానంలో ఆయనతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రవణ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి నరేంద్రనాథ్ పోటీలో ఉన్నారు.

గతంలో మెదక్ లోక్‌సభకు పోటీ చేసిన విజయశాంతి ఈ సారి మెదక్ అసెంబ్లీ స్థానానికి మారారు. ఇక్కడ మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ నాయకుడు శశిధర్‌రెడ్డి మనస్ఫూర్తిగా పని చేయడంపైనే ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉంది. దాంతోపాటు టీఆర్‌ఎస్ నుంచి పద్మా దేవేందర్‌రెడ్డి గట్టిపోటీ ఇస్తున్నారు.

నల్లగొండ జిల్లా ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మోత్కుపల్లి నర్సింహులు ఈ సారి ఖమ్మం జిల్లా మధిరకు మారి.. డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్కతో తలపడుతున్నారు. ఇక్కడ వైఎస్సార్‌సీపీ మద్దతుతో సీపీఎం అభ్యర్థి పోటీలో ఉన్నారు.

గత ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన నోముల నర్సింహయ్య.. ఈ సారి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై నాగార్జునసాగర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ తరఫున పోటీ పడుతున్నారు. ఆలస్యంగా వచ్చినా.. ప్రచారంలో తనదైన శైలితో ముందుకెళుతున్నారు.

వరంగల్ జిల్లా పరకాల నుంచి గెలుస్తూ వచ్చిన కొండా సురేఖ ఈ సారి వరంగల్ (తూర్పు) స్థానానికి టీఆర్‌ఎస్ నుంచి బరిలో ఉన్నారు. ఆమె అక్కడ మంత్రి బస్వరాజు సారయ్యతో పోటీ పడుతున్నారు. ఇక్కడ ముస్లింల ఓట్లు కీలకం కావడంతో... ఆ ఓట్ల కోసం తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి.

గతంలో స్టేషన్ ఘన్‌పూర్ నుంచి పోటీ చేస్తూ వచ్చిన కడియం శ్రీహరి.. ఈసారి వరంగల్ లోక్‌సభకు ప్రస్తుత ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో పోటీలో ఉన్నారు. తొలిసారిగా ఎంపీగా గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉండి, ఇటీవల ఎమ్మెల్సీగా నియమితులైన నంది ఎల్లయ్య ఏకంగా నాగర్‌కర్నూల్ లోక్‌సభకు పోటీ పడుతున్నారు. ఇక్కడి నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన మందా జగన్నాథంతో తలపడుతున్నారు.
 

Saturday, April 19, 2014

TDP MLA Candidates List 2014 - Andhrapradesh

SRIKAKULAM




120
129 Palakonda (ST)
Jaya Krishna
121
128 Rajam (SC)
Pratibha Bharathi
122
123 Pathapatnam
Shatrucharla Vijaya Rama Raju
123
126 Etcherla
Kala Venkatrao
124
125 Amadalavalasa
Kuna Ravi Kumar
125
122 Tekkali
Kinjarapu Achchennaidu
126
124 Srikakulam
Lakshmi Devi
127
127 Narasannapeta
Baggu Ramana Murthy
128
121 Palasa
G.S.S. Shivaji
129
120  Ichchapuram
Vadisi Bala Krishna (BJP)




VIZIANAGARAM




130
131 Parvathipuram (SC)
Chiranjeevulu
131
133 Bobbili
Thentu Lakshmi Naidu
132
132 Salur (ST)
R.P. Bhanj Dev
133
137 Vizianagaram
Meesala Geetha
134
138 Srungavarapukota
Kolla Lalitha Kumari
135
134 Cheepurupalle

136
135 Gajapathinagaram
K.A. Naidu
137
130 Kurupam (ST)

138
136 Nellimarla
Narayana Swamy Naidu




VISAKHAPATNAM




139
152 Payakaraopet (SC)
Vangalapudi Anitha
140
153 Narsipatnam
Chintakayala Ayyanna Patrudu
141
142 Visakhapatnam  North
P Vishnu Kumar Raju (BJP)
142
143 Visakhapatnam  West
Gana Babu
143
139 Bhimli
Ghanta Sreenivasa Rao
144
145 Chodavaram
K.S.S.S. Raju
145
141 Visakhapatnam South
Vasupally Ganesh Kumar
146
140 Visakhapatnam East
Velagapudi Rama Krishna Babu
147
151 Elamanchili
Panchakarla Ramesh Babu
148
146 Madugula
Gavireddi Naidu
149
149 Anakapalle
Peela Govind
150
144 Gajuwaka
Palla Srinivasa Yadav
151
150  Pendurthi
Bandaru Satyanarayana Murthy
152
148 Paderu (ST)
Lokula Gandhi (BJP)
153
147 Araku Valley (ST)
Kumbha Ravi Babu




EAST GODAVARI




154
165 Gannavaram (SC)
Pulavarthi Narayana Murthy
155
163 Amalapuram (SC)
Aananda Rao
156
164 Razole (SC)

157
162 Mummidivaram
D. Subba Raju
158
166 Kothapeta
Bandaru Satyananda Rao
159
168 Rajanagaram
Pendurthi Venkatesh
160
161 Ramachandrapuram
Thota Trimuthulu
161
155 Prathipadu
Chitti Babu
162
154 Tuni
Yanamala Rama Krishnudu
163
156 Pithapuram

164
158 Peddapuram

165
170 Rajamundry Rural

166
159 Anaparthy

167
171 Jaggampeta
Jyothula Chanti Babu
168
 167 Mandapeta
 Jogeswar Rao
169
157 Kakinada Rural
Pilli Anantha Lakshmi
170
169 Rajahmundry City
Dr. Akula Satyanaraya (BJP)
171
160 Kakinada City
Vanamadi Venkateswar Rao (Konda Babu)
172
172 Rampachodavaram (ST)
Seethamshetty Venkateswar Rao




WEST GODAVARI




173
185 Gopalapuram (SC)
Muppidi Venkateswar Rao
174
187 Chintalapudi (SC)

175
173 Kovvur (SC)

176
183 Denduluru
Chintamaneni Prabhakar
177
175 Achanta
Pithani Satyanarayana
178
176 Palacole

179
174 Nidadavole
Burugupalli Sesha Rao
180
186 Polavaram (ST)
Mudiyam Srinivas
181
182 Unguturu
Ganni Veeranjaneyulu
182
181 Tadepalligudem
P Manikyala Rao (BJP)
183
177 Narasapuram

184
180 Tanuku
Arumilli Radha Krishna
185
184 Eluru
Badeti Kota Rama Rao (Bujji)
186
178 Bhimavaram

187
179 Undi





KRISHNA




188
188 Tiruvuru (SC)
Nallagatla Swami Das
189
196 Pamarru (SC)
Varla Ramaiah
190
202 Nandigama (SC)
Thangirala Prabhakar Rao
191
189 Nuzvid

192
203 Jaggayyapeta
Sree Ram Thatayya
193
201 Mylavaram
Devineni Uma Maheswar Rao
194
190 Gannavaram
Vallabhaneni Vamshi
195
191 Gudivada
Ravi Venkateswar Rao
196
195 Avanigadda
Mandali Buddha Prasad
197
197 Penamaluru
Bode Prasad
198
192 Kaikalur
K. Srinivasa Rao (BJP)
199
193 Pedana
Kagitha Venkat Rao
200
198 Vijaywada West
V. Srinivasa Rao (BJP)
201
194 Machilipatnam
Kollu Ravindra
202
199 Vijayawada Central
Bonda Uma Maheswar Rao
203
200 Vijayawada East





GUNTUR




204
208 Vemuru (SC)
Nakka Anand Babu
205
205 Tadikonda (SC)
Shravan Kumar
206
212 Prathipadu (SC)

207
204 Pedakurapadu
Kommalapati Sreedhar
208
206 Mangalagiri

209
207 Ponnur
Dhulipalla Narendra
210
210 Tenali 
Alapati Rajendra Prasad
211
217 Sattenpalli
Kodela Shiva Prasad
212
215 Chilakaluripet
Prathipati Pulla Rao
213
218 Vinukonda
G.V.S. Anjaneyulu
214
211 Bapatla
Annam Satish
215
216 Narasaraopet
Y  Raghunatha Babu (BJP)
216
209 Repalle
Anagani Satya Prasad
217
219 Guruzala
Yarapathaneni Sreenivasa Rao
218
220 Macherla

219
214 Guntur East

220
213 Guntur West
Modugula Venugopal Reddy




PRAKASAM




221
226 Santhanuthalapadu (SC)
Dara Sambaiah (BJP)
222
229 Kondapi (SC)

223
224 Addanki
Karanam Venkatesh
224
223 Parchur
Eluru Samba Shiva Rao
225
221 Yerragondapalem(SC)
Goodala Ajitha Rao
226
222 Darsi
Siddha Raghava Rao
227
228 Kandukur
Divi Shiva Ram
228
230 Markapuram
Kandula Narayana Reddy
229
232 Kanigiri
Kadiri Babu Rao
230
227 Ongole
Damacharla Janardhan
231
231 Giddalur

232
225 Chirala
Vavilala Suneetha




NELLORE




233
240 Sullurpeta (SC)

234
239 Gudur (SC)

235
241 Venkatagiri
Kurugonda Rama Krishna
236
238 Sarvepalli

237
233 Kavali
Beeda Masthan Rao
238
235 Kovur
Polamreddy Srinivasula Reddy
239
234 Atmakur
Gootooru Murali Kanna Babu
240
242 Udayagiri
Bollineni Rama Rao
241
237 Nellore Rural
S. Suresh Reddy (BJP)
242
236 Nellore City
Sridhara Krishna Reddy




CUDDAPAH




243
243 Badvel (SC)
Vijaya Jyothi
244
246 Kodur (SC)
Venkata Subbaiah
245
252 Mydukur
Sudhakar Yadav
246
249 Kamalapuram
Puttha Narasimha Reddy
247
244 Rajampet
Meda Mallikarjun Reddy
248
250 Jammalamadugu
Rama Subba Reddy
249
248 Pulivendla
Satish Reddy
250
251 Proddatur

251
245 Kadapa
K.  Harinatha Reddy (BJP)
252
247 Rayachoti
Ramesh Reddy




KURNOOL




253
255 Nandikotkur (SC)
Labbi Venkata Swami
254
262 Kodumur (SC)
K Ramesh (BJP)
255
253 Allagadda
Gangula Prabhakar Reddy
256
254 Srisailam
Shilpa Chakrapani Reddy
257
259 Banaganapalle
Janardhan Reddy
258
257 Panyam
Erasu Prathap Reddy
259
266 Alur
Veera Bhadra Goud
260
263 Yemmiganur
B.V. Jaya Nageswar Reddy
261
265 Adoni
Meenakshi Naidu
262
256 Kurnool
T.G. Venkatesh
263
258 Nandyal
Shilpa Mohan Reddy
264
261 Pattikonda
K.E. Krishna Murthy
265
260 Dhone
K.E. Prathap
266
264 Mantralayam
Thikka Reddy




ANANTAPUR




267
275 Madakasira (SC)
M. Eeranna
268
271 Singanamala (SC)
Bandaru Ravi Kumar
269
273 Kalyandurg
Hanumantha Raya Chowdary
270
268 Uravakonda
Payyavula Keshav
271
274 Raptadu
Paritala Suneetha
272
277 Penukonda
Partha Sardhi
273
270 Tadpatri
J.C. Prabhakar Reddy
274
269 Guntakal

275
267 Rayadurg
Kalwa Sreenivasulu
276
276 Hindupur
Nandamuri Balakrishna
277
278 Puttaparthi
Palle Raghunadha Reddy
278
279 Dharmavaram
Gonuguntla Surya Narayana
279
280 Kadiri
Kandikunta Prasad
280
272 Anantapur Urban





CHITTOOR




281
288 Satyaveedu (SC)

282
290 Gangadhara Nellore(SC)
Kuthuhalamma
283
292 Puthalapattu (SC)
L. Lalitha Kumari
284
289 Nagari
Gali Muddu Krishnama Naidu
285
287 Srikalahasti
Bojjala Gopala Krishna Reddy
286
291Chittoor
D.K. Satya Prabha
287
285 Chandragiri
Galla Aruna kumari
288
293 Palamaner
R. V. Subhash Chandra Bose
289
294 Kuppam
Nara Chandrababu Naidu
290
284 Punganur
Venkata Ramana Raju
291
282 Pileru

292
283 Madanapalle
C. Narsimha Reddy (BJP)
293
281 Thamballapalle
G. Shankar Yadav
294
286 Tirupati

TDP MLA Candidates List 2014

ADILABAD
TDP



1
2 Chennur (SC)

2
3 Bellampalle (SC)
Pati Subhadra
3
1 Sirpur
Ravi Srinivas
4
4 Mancherial

5
6 Khanapur (ST)
Ritesh Rathod
6
10 Mudhole

7
8 Boath (ST)
Soyam Bapu Rao
8
5 Asifabad (ST)
M. Saraswathi
9
9 Nirmal
Mirza Yasin Beig
10
7 Adilabad





NIZAMABAD




11
13 Jukkal (SC)
Maddela Naveen
12
19 Balkonda
Mallikarjun Reddy
13
11 Armur
Rajaram Yadav
14
15 Yellareddy

15
12 Bodhan
Prakash Reddy
16
18 Nizamabad (Rural)

17
16 Kamareddy

18
14 Banswada
Badwa Naik
19
17 Nizamabad (Urban)





KARIMNAGAR




20
30 Manakondur (SC)
Dr. Kavvampalli Satyanarayana
21
27 Choppadandi (SC)
Medipalli Satyam
22
22 Dharmapuri (SC)

23
24 Manthani
Karru Nagaiah
24
31 Huzurabad
Maddasani Kashyap Reddy
25
32 Husnabad

26
23 Ramagundam

27
28 Vemulawada

28
25 Peddapalle
Chintakunta Vijaya Ramana Rao
29
29 Sircilla

30
20 Koratla

31
21 Jagtial
L. Ramana
32
26 Karimnagar





MEDAK




33
36 Andole (SC)

34
38 Zahirabad (SC)
Narottham
35
41 Dubbak

36
42 Gajwel
Vanteru Prathap Reddy
37
39 Sangareddy

38
35 Narayankhed
M. Vijaypal Reddy
39
37 Narsapur

40
34 Medak
Bhatti Jagapathi
41
33 Siddipet

42
40 Patancheru
Safan Dev




RANGAREDDI




43
55 Vicaradab (SC)

44
53 Chevella (SC)
Mekala Venkatesh
45
48 Ibrahimpatnam
Manchireddy Kishan Reddy
46
54 Pargi

47
56 Tandur
Naresh
48
43 Medchal
Jangaiah Yadav
49
50 Maheshwaram
Teegala Krishna Reddy
50
51 Rajendranagar
T. Prakash Goud
51
44 Malkajgiri

52
47 Uppal

53
52 Serilingampally
Arikapudi Gandhi
54
49 Lal Bahadur Nagar
R. Krishnaiah
55
45 Quthbullapur
Vivek Goud
56
46 Kukatpally
Madhavaram Krishna Rao




HYDERABAD




57
71 Secunderabad Cantt. (SC)
G. Sayanna
58
70  Secundrabad
Kuna Venkatesh Goud
59
57 Musheerabad

60
62 Sanath Nagar
Talasani Srinivasa Yadav
61
63 Nampalli
Firoz Khan
62
65 Goshamahal

63
60 Khairatabad

64
59 Amberpet 

65
61 Jubilee Hills
Maganti Gopinath
66
64 Karwan

67
58 Malakpet

68
67 Chandrayangutta
Prakash Mudiraj
69
68 Yakutpura

70
66 Charminar
M.A. Basith
71
69 Bahdurpura
Abdul Rehman




MAHBUBNAGAR




72
82 Achampet (SC)
P. Ramulu
73
80 Alampur (SC)
Abraham
74
81 Nagarkurnool

75
83 Kalwakurthy

76
85 Kollapur

77
84 Shadnagar

78
75 Jadcherla
A. Chandra Sekhar
79
72 Kodangal
Revanth Reddy
80
77 Makthal
Kothakota Dayakar Reddy
81
78  Wanaparthy
Ravula Chandrasekhar Reddy
82
79 Gadwal

83
73 Narayanpet
A. Rajendar Reddy
84
76 Devarkadra
Seetha Dayakar Reddy (Seetakka)
85
74 Mahbubnagar





NALGONDA




86
96 Thungathurthi (SC)
Palvai Rajani Kumari
87
95 Nakrekal (SC)

88
90 Kodad

89
92 Nalgonda

90
91 Suryapet
Patel Ramesh Reddy
91
87 Nagarjuna Sagar
Anjayya Yadav
92
97 Alair

93
89 Huzurnagar
Vangala Swami Goud
94
94 Bhongir
Uma Madhava Reddy
95
93 Munugode

96
86 Devarakonda (ST)
Bhilya Naik
97
88 Miryalguda
Bantu Venkateswarlu




WARAMGAL




98
107 Wardhanapet (SC)

99
99 Ghanpur (Station) (SC)
Dommati Sambaiah
100
104 Parkal
Challa Dharma Reddy
101
108 Bhupalpalle

102
98 Jangoan

103
100 Palakurthi
Yerrabelli Dayakar Rao
104
109 Mulug (ST)
Seethakka
105
101 Dornakal (ST)
Dr. Ramachandra Naik
106
105 Warangal West

107
103 Narsampet
Revuri Prakash Reddy
108
102 Mahabubabad (ST)
Balu Chowhan
109
106 Warangal East





KHAMMAM




110
114 Madira (SC)
Mothkupalli Narasimhulu
111
116 Sathupalli (SC)
Sandra Venkata Veeraiah
112
113 Palair
Swarna Kumari
113
115 Wyra (ST)
Bhanot Balaji
114
117 Kothagudem
Koneru Satyanarayana
115
110 Pinapaka (ST)

116
118 Aswaraopeta (ST)
M. Nageswar Rao
117
119 Bhadrachelam (ST)
Phaneeswaramma
118
112 Khammam
Tummala Nageswar Rao
119
111 Yellandu (ST)
Bhanot Haripriya

నామినేషన్ వేసే ముందు ఇవి పాటించాలి

ఈ నెల 12న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, నిబంధనలు, విధివిధానాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ రూపొందించింది.

లోక్‌సభకు, అసెంబ్లీకి పోటీ చేసే వ్యక్తికి నామినేషన్ వేసే చివరి తేదీ నాటికి 25 ఏళ్లు పూర్తి అయి ఉండాలి.

లోక్‌సభకు డిపాజిట్ రూ.25వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.12,500 చెల్లించాలి. అసెంబ్లీకైతే రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.5 వేలు డిపాజిట్ చేయాలి.

అభ్యర్థి గుర్తింపు గల రాజకీయపార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లయితే అదే నియోజకవర్గానికి చెందిన మరొకరు ప్రతిపాదించాలి. రిజిష్టర్డ్ పార్టీకి చెందిన వారు పోటీ చేసినట్లయితే 10 మంది ప్రతిపాదించాలి.

లోక్‌సభకు ఫారం-2ఏ పూరించాలి. అసెంబ్లీకైతే ఫారం-2బీ పూరించాలి.

బుద్ధిమాంద్యం గల వారు పోటీకి అనర్హులు.

ఎన్నికల కమిషన్ అనర్హుల జాబితా ప్రకటించిన వారు పోటీకి అనర్హులు.

గతంలో నిర్ణీత కాల వ్యవధిలో ఎన్నికల ఖర్చు వివరాలు తెలపని అభ్యర్థులు, అఫిడవిట్‌లో

 తప్పుడు సమాచారం ఇచ్చి అనర్హులుగా తేలినవారు పోటీకి అనర్హులు.
   
రూ.10 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపరు మీద అఫిడవిట్‌లు తయారు చేసి ఫస్ట్‌క్లాస్
   
మెజిస్ట్రేట్ లేదా నోటరీ ద్వారా ధ్రువీకరించాలి. అలాగే రెండు రకాల అఫిడవిట్‌లు            దాఖలు చేయాలి.

 అఫిడవిట్‌లో ఫొటో తప్పనిసరిగా అతికించాలి. అందులో ప్రతి కాలాన్నీ పూరించాలి.
   
అభ్యర్థికి సంబంధించిన కేసుల వివరాలు, కుటుంబ సభ్యుల కేసుల వివరాలు
    
 ఫారం-1లో తప్పనిసరిగా పొందుపర్చాలి.

ఫారం-26లో కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు పూరించాలి. పాన్‌కార్డు, స్థిర చరాస్తులు కనబర్చాలి.

 ఆదాయపుపన్ను చెల్లింపు వివరాలు అందజేయాలి.
   
విద్యార్హతలు తప్పనిసరిగా నమోదు చేయాలి.
   
పోటీ చేస్తున్న అభ్యర్థి నియోజకవర్గ ఓటరు జాబితాలో ఉన్నట్లు తహశీల్దార్ ద్వారా సర్టిఫైడ్ ఓటరు కాపీ అందజేయాలి.
   
పార్లమెంట్ అభ్యర్థులు రూ.70లక్షల వరకే ఖర్చు చేయాలి. అసెంబ్లీ అభ్యర్థులైతే రూ.28లక్షల లోపు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
   
పోటీ చేసే ప్రతి అభ్యర్థీ కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి.
   
నామినేషన్ తరువాత నుంచి అభ్యర్థి ఖాతాలో ఎన్నికల ఖర్చు నమోదు చేయాలి. అంతకు ముందు వరకు రాజకీయ పార్టీ ఖర్చులో నమోదు చేయాలి.
   
స్టార్ క్యాంపెయిన్ (ప్రముఖులు) ప్రచారానికి వచ్చినప్పుడు పోటీ చేస్తున్న వారు నలుగురు అభ్యర్థులు లేదా పది మంది అభ్యర్థులు వారి వెంట ఉన్నట్లయితే ఆ ఖర్చులో అందరికీ సమానంగా ఎన్నికల ఖర్చులో నమోదు చేస్తారు.
   
అభ్యర్థితో పాటు ఐదుగురిని మాత్రమే నామినేషన్ వేసేందుకు అనుమతించాలి.
   
100 మీటర్లలోపు 3 వాహనాలను మాత్రమే అనుమతించాలి.

టిడిపి తిరుగుబాటు అభ్యర్థులు

సీమాంధ్రలో లోక్ సభ, శాసనసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గట్టం ముగిసింది. సీమాంధ్రలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలలో అత్యధికంగా టిడిపి తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించిన స్థానాల్లో కూడా టిడిపి రెబల్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

టిడిపి తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన  స్థానాలు:

గుంటూరు జిల్లా:
ప్రత్తిపాడు -  వీరయ్య
సత్తెనపల్లి - నిమ్మకాలయ రాజనారాయణ
నర్సరావుపేట - సింహాద్రి యాదవ్‌
మాచర్ల - నలుగురు రెబల్స్‌ నామినేష్‌

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు -  టి.వి రామారావు
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం   - మైలా వీర్రాజు నామినేషన్‌
తూర్పుగోదావరి జిల్లా  పెద్దాపురం - ఆరుగురు నామినేషన్‌ దాఖలు
నెల్లూరు జిల్లా  గూడూరు -  మాజీ  ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాదరావు
చిత్తూరు జిల్లా  సత్యవేడు -  తలారికృష్ణ, ఆదిత్య
విశాఖపట్నం జిల్లా  యలమంచిలి  - సుందరపు విజయ్ కుమార్

బిజెపికి కేటాయించిన ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు, వైఎస్ఆర్ జిల్లాలలోని కడప స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులకు టిడిపి  బిఫారాలు ఇచ్చింది. అనంతపురం జిల్లా గుంతకల్లు స్థానం  బీజేపీకి కేటాయించారు. టీడీపీ తరఫున జితేంద్రగౌడ్‌ నామినేషన్ దాఖలు చేశారు.

ఇదిలా ఉంటే  టీడీపీ టికెట్ల కేటాయింపు విషయంలో  నామినేషన్ల తుదిరోజు వరకు హైడ్రామా నడిచింది. చివరి నిమిషంలో కూడా టిడిపి అభ్యర్థులను మార్చింది. అరకు అసెంబ్లీ స్థానంను తొలుత  కుంభా రవిబాబుకు కేటాయించారు. ఈరోజు సోముకు టికెట్ ఇచ్చారు. మాచర్ల అసెంబ్లీకి సంబంధించి శ్రీనివాస యాదవ్ స్థానంలో చలమారెడ్డికి టికెట్ ఇచ్చారు.

శింగనమల అసెంబ్లీ స్థానంను రవికుమార్ కు కేటాయించి, ఆ తరువాత మాజీ మంత్రి శమంతకమణి కుమార్తె  పామిడి యామిని బాలకు టికెట్ ఇచ్చారు. మళ్లీ ఈరోజు మాజీ మంత్రి శైలజానాథ్ కూడా టిడిపి తరపున నామినేషన్ దాఖలు చేశారు.

నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం వరకు గడువు ఉంది. ఆ రోజున ఎవరు బరిలో ఉంటారో, ఎవరు విరమించుకుంటారో తేలుతుంది.

Friday, April 18, 2014

Candidates - Education

కాంగ్రెస్ పార్టీ నుంచి కాకినాడ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న కేంద్ర మానవవనరుల శాఖమంత్రి ఎం.ఎం.పళ్లంరాజు ఉన్నత విద్యను అభ్యసించారు. ఏయూలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బీఈ చేసిన ఆయన యూఎస్‌ఏలోని ఫిలోడెల్ఫియా టెంపుల్ యూనివర్శిటీలో ఎంబీఏ చేశారు. కాకినాడ లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థి తోట నరసింహం బి.కామ్, ఐసీడబ్ల్యూఏ చేసి, వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌లో ఉద్యోగిగా పనిచేసి 2004లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన రెండుసార్లు జగ్గంపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, రాష్ట్ర స్టాంపులు రిజిస్ట్రేషన్లు శాఖ మంత్రిగా పనిచేశారు.



రాజమండ్రి కాంగ్రెస్ అభ్యర్థి కందుల దుర్గేష్ ఎంఏ చేశారు. రాజమండ్రి రూరల్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీచేస్తున్న వడ్డి మల్లిఖార్జునప్రసాద్ బి.ఎ, బిఎల్ చేసి న్యాయవాదిగా పనిచేస్తున్నారు.



 

జక్కంపూడి విజయలక్ష్మి - Raja Nagaram

రాజానగరం నుంచి పోటీచేస్తున్న జక్కంపూడి విజయలక్ష్మి బీ.ఏ, బిఎల్ చేశారు. కొంతకాలం న్యాయవాద వృత్తిలో పనిచేశారు. తొలి నుంచి భర్త దివంగత మాజీమంత్రి జక్కంపూడి రామ్మోహనరావుకు చేదోడువాదోడుగా ఉంటూ ప్రజాసమస్యలపై ఆలుపులేని పోరాటం చేశారు. గత ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు.

నామినేషన్ - East Godavari District


 ప్రత్తిపాడులో వరుపుల నామినేషన్
 ప్రత్తిపాడు నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు నామినేషన్ వేశారు. స్వగ్రామం లింగంపర్తి నుంచి పార్టీ నాయకులు, వేలాది మంది కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఏలేశ్వరం, ఎర్రవరం మీదుగా ప్రత్తిపాడు చేరుకున్న వరుపుల నామినేషన్ పత్రాలను ఆర్వోకు అందజేశారు. అక్కడ నుంచి శంఖవరం మీదుగా రౌతులపూడి వరకు మళ్లీ ర్యాలీగా వెళ్లారు. ఆయన వెంట కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ఉన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఎండీ అధికారితో పాటు ఓ డమ్మీ అభ్యర్థి, మరో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు వేశారు.

 జనసంద్రమైన మండపేట
 మండపేట చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు గురువారం నామినేషన్ వేశారు. మాజీ ఎమ్మెల్యే వీవీఎస్‌ఎస్ చౌదరి కార్యాలయం నుంచి వేలాది మంది కార్యకర్తలు, నాయకులతో కలిసి ఊరేగింపుగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ వేశారు.   గిరజాల వెంట వీవీఎస్‌ఎస్ చౌదరి, బిక్కిన కృష్ణార్జున  చౌదరి, సీఈసీ సభ్యుడు రెడ్డిప్రసాద్, అనుబంధ విభాగాల జిల్లా కన్వీనర్లు కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి ఊరేగింపులో పాల్గొనగా, నామినేషన్ కార్యక్రమంలో సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, జిల్లా పార్టీ అధ్యక్షుడు చిట్టబ్బాయి, ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు పాల్గొన్నారు.

 నామినేషన్ వేసిన పళ్లంరాజు
 కాకినాడ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కేంద్రమంత్రి ఎంఎం పళ్లంరాజు నామినేషన్ వేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు, మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయిరెడ్డి, కాకినాడ అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ తదితరులతో  ర్యాలీగా వచ్చి జిల్లా ఆర్వో, కలెక్టర్ నీతూ ప్రసాద్‌కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ నియోజకవర్గం నుం చి ఆమ్‌ఆద్మీ అభ్యర్థిగా దంగేటి శ్రీనివాస్, మరో ఇద్దరు నామినేషన్లు వేశారు. రాజమండ్రి ఎంపీ స్థానానికి రాష్ట్రీయ ప్రజాకాంగ్రెస్ అభ్యర్థిగా బర్రే కొండబాబు, మరో ఇండిపెండెంట్ నామినేషన్లు వేశారు. అమలాపురం ఎంపీ స్థానానికి ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ నుంచి వడ్డి విల్సన్ సర్టిల్, మరో ముగ్గురు స్వతంత్రులు నామినేషన్లు వేశారు.
 జోరుగా నామినేషన్లుతెలుగుదేశం అభ్యర్థులుగా అమలాపురం నుంచి అయితాబత్తుల ఆనందరావు, జగ్గంపేట నుంచి జ్యోతుల చంటిబాబు, రంపచోడవరం నుంచి శీతంశెట్టి వెంకటేశ్వరరావులతో పాటు టికెట్ ఖరారు కానప్పటికీ గోరంట్ల బుచ్చయ్యచౌదరిలు రాజమండ్రిసిటీ, రూరల్ నియోజకవర్గాలకు నామినేషన్లు వేశారు.

 జై సమైక్యాంధ్ర పార్టీ తరపున అమలాపురం నుంచి నెల్లి కిరణ్‌కుమార్, పి.గన్నవరం నుంచి జీవీ శ్రీరాజ్, కాంగ్రెస్ తరఫున రాజమండ్రి సిటీకి వాసంశెట్టి గంగాధర్, కాకినాడ రూరల్‌కు వీవై దాసు, రాజమండ్రి రూరల్‌కు రాయుడు రాజవెల్లి, లోక్‌సత్తా తరఫున రాజమండ్రి రూరల్‌కు అత్తిలి రాజు, కాకినాడ సిటీకి సీపీఐ తరఫున తాటిపాక మధు నామినేషన్లు దాఖలు చేశారు. బీఎస్పీ తరపున పిఠాపురం నుంచి సన్నపు కిషోర్‌కుమార్, తుని నుంచి గొల్లపూడి బుచ్చిరాజు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున అమలాపురం నుంచి మురిపిరి శ్రీనివాస్, తుని నుంచి ఏఎన్‌ఎస్ ప్రసాద్, కాకినాడ రూరల్ నుంచి గుత్తి రాధాకృష్ణ, రామచంద్రపురం నుంచి వానపల్లి వెంకటలక్ష్మి నామినేషన్లు వేశారు. రాజమండ్రి సిటీ నుంచి రాష్ట్రీయ ప్రజాకాంగ్రెస్ తరపున బర్రే కొండబాబు, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మహ్మద్ నసీరుద్దీన్ నామినేషన్లు వేశారు.

 అనపర్తి నుంచి బీజేపీ తరఫున మేడపాటి హరినారాయణరెడ్డి, రాజ్యాధికార పార్టీ తరపున నామాల శ్రీవెంకటపద్మావతి నామినేషన్లు వేయగా,  సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ తరఫున పిఠాపురం నుంచి పిల్లా చంద్రం, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ తరఫున రాజానగరం నుంచి జనుపెల్ల సత్తిబాబు, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజమండ్రి రూరల్ నుంచి వడ్డి మల్లికార్జునప్రసాద్, కాకినాడ సిటీ నుంచి ఆర్జేడీ పార్టీ తరఫున కె.కళ్యాణచక్రవర్తిలతో పాటు వివిధ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్లు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా గురువారం జిల్లాలోని మూడు ఎంపీ స్థానాలకు 12, అసెంబ్లీ స్థానాలకు 45 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటితో కలిపి ఇంతవరకూ మొత్తం ఎంపీ సీట్లకు 26, ఎమ్మెల్యే సీట్లకు 123 నామినేషన్లు పడ్డాయి.

 అట్టహాసంగా సాయి నామినేషన్
 ముమ్మిడివరం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గుత్తుల సాయి నామినేషన్ వేశారు. భట్నవిల్లి ఆలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, అమలాపురం ఎంపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్‌లతో కలిపి పూజలు చేసిన అనంతరం ఓపెన్‌టాప్ జీపుపై ఊరేగింపుగా ముమ్మిడివరం తహశీల్దార్ కార్యాలయానికి చేరుకొన్న సాయి ఆర్వోకు నామినేషన్ పత్రాలు అందజేశారు. పార్టీ నాయకులు భూపతిరాజు సుదర్శనబాబు, యేడిద చక్రం, పెన్మత్స చిట్టిరాజు, పెయ్యిల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి జై సమైక్యాంధ్ర, లోక్‌సత్తా అభ్యర్థులుగా తిరుమాని స్వామినాయకర్, పెండ్యాల ప్రభాకర సుబ్రహ్మణ్యం, మరో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు వేశారు.

నామినేషన్ల జోరు - West Godavari

జిల్లాలో నామినేషన్ల స్వీకరణ గురువారం ఆరో రోజుకు చేరుకుంది. ఏలూరు, నరసాపురం పార్లమెంటరీ స్థానాలకు 9మంది అభ్యర్థులు 27 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. 14 అసెంబ్లీ స్థానాల్లో 58 మంది అభ్యర్ధులు 82 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. గోపాలపురం సెగ్మెంట్ నుంచి గురువారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.

 పార్లమెంటరీ స్థానాలకు...
 ఏలూరు పార్లమెంటరీ స్థానానికి తోట చంద్రశేఖర్ (వైఎస్సార్ సీపీ), ముసునూరి నాగేశ్వరరావు (కాంగ్రెస్), ఉడా వెంకటేశ్వరరావు (ఇండిపెండెంట్) నామినేషన్లు దా ఖలు చేశారు. నరసాపురం పార్లమెంటరీ స్థానానికి వైఎ స్సార్ సీపీ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేసిన వంక రవీంద్రనాథ్ గురువారం మరో రెండు సెట్లను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఇదే స్థానానికి గోకరాజు గంగరాజు (బీజేపీ), ఆయన కుమారుడు వెంకట కనక రంగరాజు (డమ్మీగా), కనుమూరి రఘురామకృష్ణంరాజు (బీజేపీ, టీడీపీ) అతని భార్య రమాదేవి (బీజేపీ, టీడీపీ) నామినేషన్లు వేశారు. ప్రత్తి సూర్యనారాయణ, మేడపాటి వరహాలరెడ్డి (ఇండిపెండెంట్) కూడా నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు.

 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో...
 ఏలూరు అసెంబ్లీ స్థానానికి డాక్టర్ అల్లూరి వెంకటపద్మరాజు (కాంగ్రెస్), షేక్ మస్తాన్ బాషా (ఆమ్ ఆద్మీ) నామినేషన్లు వేశారు. తాడేపల్లిగూడెం స్థానానికి తోట గోపీ (వైఎస్సార్ సీపీ) మరో రెండు సెట్లు, ఆయన భార్య మంగాదేవి మరో రెండు సెట్ల నామినేషన్లు సమర్పించారు. ఇదే స్థానానికి పైడికొండల మాణిక్యాలరావు, యేగిరెడ్డి సత్యనారాయణ (టీడీపీ), సీతాల మోహన్‌చందు (ఇండిపెండెంట్), కొల్లేపర పూర్ణచంద్రరావు (ఇండిపెండెంట్), దెందులూరు స్థానానికి చింతమనేని ప్రభాకర్ (టీడీపీ), కమ్మ శివరామకృష్ణ (జై సమైక్యాంధ్ర), పాలకొల్లు నుంచి  త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (టీడీపీ), స్వతంత్ర అభ్యర్థులుగా గుమ్మాపు సూర్యవరప్రసాద్, అలిగి పాండురంగారావు,

 మేడిది రాజబాబు నామినేషన్లు దాఖలు చేశారు.
 ఆచంట స్థానానికి ముదునూరి ప్రసాదరాజు (వైఎస్సార్ సీపీ), ఆయన సతీమణి శారదావాణి, రాయపల్లి మధుకిరణ్ (ఇండిపెండెంట్), కాతా డెంకలయ్య (మహాజన పార్టీ), చింతలపూడిలో డాక్టర్ మద్దాల దేవీప్రియ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ), కోటా రత్నం (బీఎస్పీ), బలువూరి నర సింహరావు (ఇండిపెండెంట్), ప్రత్తిపాటి ప్రభుదాసు (ఎంసీపీఐ-యు), నిడదవోలు ఎస్.రాజీవ్‌కృష్ణ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ), అతని భార్య అర్చన, బూరుగుపల్లి శేషారావు (టీడీపీ), అతని భార్య విశాలాక్షి, జీడిగుంట్ల భాస్కర శ్రీరామకృష్ణ (లోక్‌సత్తా), స్వతంత్య్ర అభ్యర్థులుగా చిట్టూరి సూర్యనారాయణ, జక్కంశెట్టి వెంకటరాకేష్ నామినేషన్లు వేశారు. భీమవరంలో వీరవల్లి రామకృష్ణ, బొక్కా వరదాచార్యులు (ఇండిపెండెంట్లు), గొల్లమందల ప్రమీల (ఐసీసీపీ), తటవర్తి రాజ్యలక్ష్మి (పిరమిడ్), జవ్వాది సత్యనారాయణ (లోక్‌సత్తా)

 నామినేషన్లు వేశారు. ఉంగుటూరు స్థానానికి పుప్పాల వాసుబాబు (వైఎస్సార్ సీపీ), గన్ని వీరాంజనేయులు (టీడీపీ), గన్ని భరత్ (టీడీపీ), కారెం లెనిన్ (బీఎస్పీ), గెడ్డం నాగవిశ్వేశ్వరరావు, ఎలిచర్ల ప్రభుదాసు (ఇండిపెండెంట్లు), ఉండి స్థానానికి చోడదాసి వెంకటేశ్వరరావు (ఇండిపెండెంట్), నర్సాపురం నుంచి తాడిమేటి కృష్ణవేణి (పిరమిడ్ పార్టీ), కట్టా వేణుగోపాల్ కృష్ణ (ఇండిపెండెంట్) నామినేషన్లు దాఖలు చేశారు. తణుకు స్థానం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి చీర్ల రాధయ్య సతీమణి చీర్ల పద్మశ్రీ (డమ్మీ), కొడమంచిలి సత్యనారాయణ, ఇరగవరపు మణికంఠం, శీరం సత్యనారాయణ (ఇండిపెండెంట్లు), కొవ్వూరు స్థానానికి బూసి సురేంద్రబెనర్జీ (బీజేపీ), అరిగెల అరుణకుమారి (కాంగ్రెస్), పోలవరం స్థానానికి కంగల పోసిరత్నం (కాంగ్రెస్), ఆమె భర్త కంగల శ్రీరామ్, తెల్లం రామకృష్ణ (సీపీఎం), పోలోజు నాగేశ్వరరావు (డమ్మీ), సోడెం వెంకటేశ్వరరావు (సీపీఐ) నామినేషన్లు దాఖలు చేశారు.
 

ఈ అభ్యర్థుల ఆస్తులు వందల కోట్లు

నరసాపురం పార్లమెంటరీ స్థానంలో నామినేషన్లు దాఖలు చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థుల ముగ్గురి ఆస్తులు వంద కోట్ల పైమాటే. బీజేపీ, టీడీపీ తరుపున నామినేషన్లు దాఖలు చేసిన కనుమూరి రఘురామకృష్ణంరాజు, బీజేపీ అభ్యర్థి గోకరాజు రంగరాజు తమ ఆస్తుల విలువను గురువారం వెల్లడించారు. వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంక రవీంద్రనాథ్ బుధవారమే ఆస్తుల వివరాలు వెల్లడించిన విషయం విదితమే. ఈ ముగ్గురు అభ్యర్థుల ఆస్తులు వందలకోట్లు పైబడి ఉండడం విశేషం. ప్రముఖ పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు తన భార్య రమాదేవితో కలిపి మొత్తం రూ.772,04,25,085 విలువైన స్థిర చరాస్తులు ఉన్నట్టు 40 పేజీల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో రఘురామకృష్ణం రాజు పేరుపై రూ.480,85,37,199, ఆయన భార్య పేరుపై రూ.291,18,87,882 విలువైన ఆస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. తాను స్వయంగా సంపాదించిన ఆస్తులు రూ. 332 కోట్లుగా తెలిపారు. వివిధ బ్యాంకుల్లో రఘురామకృష్ణంరాజుకు రూ.57,23,20,000, ఆయన భార్యకు రూ.14,88,85,000 మొత్తంగా రూ.72,12,05,000 అప్పులు ఉన్నట్టు చూపించారు.

 గోకరాజు ఆస్తి రూ.297 కోట్లు
 బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలుచేసిన గోకరాజు గంగరాజుకు, ఆయన భార్య లైలాకు కలిపి రూ. 297,46,66,294 ఆస్తులు ఉన్నట్టు రిటర్నింగ్ అధికారికి సమర్పించిన 38 పేజీల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రంగరాజుకు రూ.237,73,35,820 స్థిరచరాస్తులు, ఆయన భార్యకు రూ.59,73,30,474 స్థిర చరాస్తులు ఉన్నట్టు తెలిపారు. వాటిలో ఆయనకు రూ.192 కోట్ల విలువైన వ్యాపార సంస్థలు, భూములు, నివాస భవనాలు, వాహనాలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఆయన భార్యకు రూ.29.15 కోట్లు విలువైన నివాస భవనాలు, భూములు ఉన్నట్టు వివరించారు. రంగరాజుకు రూ.10,57,42,600, ఆయన భార్యకు రూ. 6,27,58,686 మొత్తం రూ.16.85 కోట్ల అప్పులు చూపించారు.

టీడీపీలో రె‘బెల్స్’..

జిల్లా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి రాజుకుంటోంది. ఇప్పటికే గన్నవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, పెనమలూరులో మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, చలసాని పండు సతీమణి పద్మావతి, అవనిగడ్డలో సిట్టింగ్ ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్ అనుయాయులు తీవ్ర అసమ్మతితో రగులుతున్నారు. దీనికితోడు అవనిగడ్డలో టిక్కెట్ ఇస్తామని బాబు చెప్పడంతో నోవా విద్యాసంస్థల చైర్మన్ ముత్తంశెట్టి కృష్ణారావు దాదాపు మూడు నెలలుగా కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు.

ఆయనకు కాకుండా కాంగ్రెస్ నుంచి వచ్చిన మండలి బుద్ధప్రసాద్‌కు టిక్కెట్ ఖరారు చేయడంతో చంద్రబాబు తీరుపై ముత్తంశెట్టి మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబును తణుకులో కలిసిన ముత్తంశెట్టి అనుచరులు అవనిగడ్డ సీటు కోసం పట్టుబట్టారు. బాబు అందుకు సానుకూలంగా స్పందించకపోవడంతో ఆయన ముంగిటే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

అర్జునుడి అసమ్మతి బాణం...

టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న బచ్చుల అర్జునుడు అసమ్మతి బాణం వేశారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పైకి మాత్రం చంద్రబాబుపై నమ్మకం ఉందని చెప్పినా.. టిక్కెట్ రాకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. గత రెండు పర్యాయాలుగా ఆయన టీడీపీ టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్ రాని ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తానని బాబు హామీ ఇచ్చారు.

టిక్కెట్ రాని బచ్చుల ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేయలేదని చంద్రబాబుకు అప్పట్లో పలువురు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలోనే బచ్చులకు ఎమ్మెల్సీ ఇవ్వకపోగా ఈసారి కూడా టిక్కెట్ ఇచ్చేందుకు బాబు ఆసక్తి చూపలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే టిక్కెట్ ఇస్తానని, నూజివీడులో పార్టీ కోసం పనిచేయాలని ఆర్నేల్ల క్రితం చెప్పిన బాబు ఇప్పుడు బచ్చులకు ఇవ్వకపోతే ఆయన రెబెల్‌గా మారే అవకాశం ఉంది.

గన్నవరం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు టిక్కెట్ ఇచ్చే ప్రయత్నం చేయడాన్ని బచ్చుల వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో నూజివీడు, బందరు నియోజకవర్గాల్లో ఏదోక చోట నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తన టిక్కెట్ విషయంలో ఏ నిర్ణయం తీసుకునేదీ 19 వరకు డెడ్‌లైన్ పెట్టడం గమనార్హం.

నూజివీడు టిక్కెట్ ‘హరీ’..

ముద్దరబోయిన తన సీటు తన్నుకుపోతున్నాడని బాధపడుతున్న బచ్చులకు మరోవైపు హరికృష్ణ రూపంలో సమస్య వచ్చి పడింది. తెలుగుదేశంలో ఎన్టీఆర్ వారసుడిగా హరికృష్ణ సీటు పోరును గురువారం తీవ్రం చేసిన సంగతి తెల్సిందే. తనకు పెనమలూరు, నూజివీడులో ఏదో ఒకటి ఇవ్వాలని హరికృష్ణ అడిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పెనమలూరులో బోడే ప్రసాద్‌కు బీ-ఫారం ఇచ్చేయడంతో మిగిలిన నూజివీడుపై హరి కన్నేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నూజివీడు టిక్కెట్ కూడా హరీ అవుతుందని బచ్చుల బాధపడుతున్నట్టు సమాచారం.

జయమంగళకు లైన్‌క్లియర్..?

సీమాంధ్ర ప్రాంతంలో బీజేపీలో తెలుగుదేశం పొత్తు వ్యవహారం బెడిసికొట్టే అవకాశం ఉండటంతో బీజేపీకి కేటాయించిన సీట్లలోను టీడీపీ అభ్యర్థులు నామినేషన్‌లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పొత్తులో భాగంగా జిల్లాలో కైకలూరు నియోజకవర్గంతో పాటు విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గం బీజేపీకి కేటాయించారు. బీజేపీ పొత్తుపై నీలినీడలు కమ్ముకోవడంతో ఆ పార్టీకి కేటాయించిన సీట్లలో టీడీపీ అభ్యర్థులు నామినేషన్‌లు వేయాలని చంద్రబాబు సంకేతాలు ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో బీజేపీకి కేటాయించిన కైకలూరు నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణకు లైన్‌క్లియర్ అయినట్టు చెబుతున్నారు. దీంతో ఈ నెల 19న ఆయన నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీతో మళ్లీ పొత్తు కుదిరితే మరి జయమంగళ సంగతేంటి అనేది అనుమానమే?



రాజమండ్రి: బీజేపీ-టీడీపీల పొత్తు అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో రెబల్ అభ్యర్థులు క్రమేపీ పెరుగుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల  తిరుగుబాటు బావుటా ఎగురవేసిన టీడీపీ అభ్యర్థులు.. నామినేషన్ల కార్యక్రమంలో రెబల్స్ గా మారి  చంద్రబాబుకి షాక్ ఇస్తున్నారు. సీమాంధ్రలో పొత్తులో భాగంగా బీజేపీకి 14 స్థానాలు కేటాయించారు. అయితే టీడీపీ నేతలు రెబల్ అభ్యర్థులుగా మారడంతో పార్టీకి తలనొప్పిగా మారాయి.  బీజేపీకి కేటాయించిన స్థానాలకు గాను ఆరు చోట్ల నామినేషన్లు వేశారు. టీడీపీ తరుపున బీజేపీ స్థానాల్లో నామినేషన్లు వేసిన నేతలు..


సంతనూతలపాడు-విజయకుమార్,
మదనపల్లె-రమేష్
కైకలూరు-జయమంగళ వెంకటరమణ,
పాడేరు- ప్రసాద్
రాజమండ్రి-గోరంట్ల బుచ్చయ్య చౌదరి
తాడేపల్లిగూడెం-కొట్టు సత్యనారాయణ

మీరు ఇక్కడ ఉన్నారు: హోం ఎన్నికలు 2014కథ హ్యాట్రిక్ వీరులు! - Vizianagaram

జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు పది మంది ఎమ్మెల్యేలుగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకున్నారు. వారిలో నలుగురు డబుల్ హ్యాట్రిక్ సాధించా రు. పీవీజీ రాజు, గంట్లాన సూర్యనారాయణ, కె.వి.ఆర్.ఎస్. పద్మనాభరాజు తొలిసారి హ్యాట్రిక్ సాధించిన నాయకులుగా చరిత్రలో నిలిచిపోయారు.పీవీజీ రాజు విషయానికొస్తే 1952లో ఆయన సోషలిస్టు పార్టీ తరఫున విజయనగరంలో ఎన్నికయ్యా రు. ఆ తర్వాత 1953లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఏకగీవ్రంగా విజయం సాధించారు. 1955లో ప్రజా సోషలిస్టు పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు.

ఆయనకు సమకాలీకులుగా గంట్లాన సూర్యనారాయణ 1952లో విజయనగరం నుంచి, 1953లో పీఎస్‌పీ తరఫున ఉప ఎన్నికల్లో, 1955లో గజపతినగరం నుంచి పీఎస్‌పీ తరఫున ఎన్నికయ్యారు. అదేవిధంగా కె. వి.ఆర్.ఎస్. పద్మనాభరాజు 1952లో సోషలిస్టు పార్టీ తరఫున అలమండ నుంచి, 1953లో జరిగిన ఉప ఎన్నికల్లో అదే నియోజకవర్గంలో ఏకగ్రీవంగా, 1955లో రేవిడి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఇక, వారి తరువాత హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకున్న వారిలో వైరిచర్ల చూడామణి దేవ్, పెనుమత్స సాంబ శివరాజు, కోళ్ల అప్పలనాయుడు, పతివాడ నారాయణస్వామినాయుడు, పూసపాటి అశోక్ గజపతిరాజు, శత్రుచర్ల విజయరామరాజు, లగుడు బారికి దుక్కు, తెంటు జయప్రకాశ్ ఉన్నారు.

 పెనుమత్స సాంబశిరాజు వరుసగా 1967, 1972 (గజపతి నగరం), 1978, 1983, 1985, 1989 (సతివాడ)లలో విజయం సాధించారు. కోళ్ల అప్పలనాయుడు వరుసగా 1983,1985, 1989, 1994 ,1999లో ఉత్తరాపల్లి నుంచి గెలుపొందారు. పూసపాటి అశోక్ గజపతిరాజు వరుసగా 1978,1983, 1985, 1989,1994,1999లలో విజయనగరం నుంచి విజయం సాధిం చారు. పతివాడ నారాయణస్వామినాయుడు వరుసగా 1983, 1985,1989, 1994, 1999, 2004లలో భోగాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అలాగే, గంట్లాన సూర్యనారాయణ 1952, 1953లో విజయనగరం నుంచి, 1955లో గజపతినగ రం, 1962లో రామతీర్థం, 1967,1972లో పాయకరావుపేట నుంచి వరుసగా ఎన్నికయ్యూరు.

 డబుల్ హ్యాట్రిక్ వీరులు..
 డబుల్ హ్యాట్రిక్ సాధించిన వారిలో సాంబశివరాజు, అశోక్ గజపతిరాజు, పతివాడ నారాయణస్వామినాయుడు, గంట్లాన సూర్యనారాయణ రికార్డుకెక్కారు. శత్రుచర్ల విజయరామరాజు 1978, 1983,1985లలో వరుసగా నాగూరు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఎస్. కోట నుంచి లగుడుబారికి దుక్కు వరుస గా 1983,1985,1989,1994లో విజయం సాధించారు. తెంటు జయప్రకాశ్ తెర్లాం నుంచి 1983,1985,1989,1994లో గెలుపొందారు. వైరిచర్ల చూడామణి దేవ్ వరుసగా 1953, 1955, 1962లలో పార్వతీపురం నుంచి గెలుపొందారు.

నామినేషన్ల జోరు April-17,2014

నెల్లూరు పార్లమెంట్‌కు..
 నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున కె.గోపినాథ్, బహుజన సమాజ్‌పార్టీ నుంచి పి.రవి, స్వతంత్ర అభ్యర్థిగా మేడా మల్లారెడ్డి తమ నామినేషన్ల పత్రాలను కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎన్.శ్రీకాంత్‌కు గురువారం అందజేశారు.

 తిరుపతి పార్లమెంట్‌కు...
 కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ చింతా మోహన్, సీపీఎం తరపున కె.సుబ్రమణ్యం, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా సూర్యనారాయణ నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ రేఖారాణికి నామినేషన్ల పత్రాలు అందజేశారు.

 నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానానికి...
 వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ గురువారం రెండోసారి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే కాం గ్రెస్ నుంచి ఆనం చెంచుసుబ్బారెడ్డి, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ముక్తి అబ్దుల్ రెహమాన్, స్వతం త్ర అభ్యర్థులుగా అరవ కిరణ్‌కుమార్, మహ్మద్ జియాఉల్‌హక్, కల్లూరు రాజశేఖర్‌రెడ్డి నగర పాలకసంస్థ కార్యాలయం లో ఎన్నికల అధికారి, తెలుగుగంగ స్పెషల్ కలెక్టర్ విజయచందర్‌కు తమ నామినేషన్ పత్రాలను అందజేశారు.

 నెల్లూరురూరల్ అసెంబ్లీ స్థానానికి...
 సీపీఎం అభ్యర్థిగా మాదాల వెంకటేశ్వర్లు, స్వతంత్ర అభ్యర్థిగా ఎం.నరేంద్రరెడ్డి, వైఎస్సార్‌సీపీ డమ్మీ అభ్యర్థిగా బి.పురుషోత్తం, ఆంధ్రరాష్ట్ర ప్రజాసమితి పార్టీ నుంచి బక్కా ఉదయ్‌కుమార్, బహుజన సమాజ్‌పార్టీ నుంచి వాకాటి శ్రీనివాసులు, స్వతంత్ర అభ్యర్థిగా తిరుపతి విజయ్‌కుమార్ తమ నామినేషన్లను ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల అధికారి, నెల్లూరు ఆర్డీఓ సుబ్రమణ్యేశ్వరరెడ్డికి అందజేశారు.

 గూడూరు అసెంబ్లీ స్థానానికి...
 వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పాశం సునీల్‌కుమార్, డమ్మీ అభ్యర్థులుగా ఆయన సతీమణి సంధ్యారాణి, కుమారుడు సురేష్‌కుమార్, జై సమైక్యాంధ్రపార్టీ నుంచి దందోలు చక్రధర్, సీపీఎం తరపున నెల్లూరు యాదగిరి, బహుజన సమాజ్‌పార్టీ నుంచి బందిలి చినవెంకయ్య, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మిందా బాలకోటయ్య తమ నామినేషన్లను గూడూరు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాసరావుకు అందజేశారు.

 సూళ్లూరుపేట అసెంబ్లీకి...
 వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కిలివేటి సం జీవయ్య, సీపీఎం నుంచి దుగ్గిరాల అన్నపూర్ణమ్మ, స్వతంత్ర అభ్యర్థిగా పాకం వెంకటస్వామి తమ నామినేషన్లను నాయుడుపేట ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల అధికారి, నాయుడుపేట ఆర్డీఓ ఎంవీ రమణకు అందజేశారు.

 కావలి అసెంబ్లీ స్థానానికి...
 కాంగ్రెస్ పార్టీ నుంచి చింతాల వెంకట్రావ్ రెండోసారి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా పగడాల నిరంజన్, బొడ్డు దుర్గాప్రసాద్(మాల మహానాడు), పరుసు మదన్, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి చిన్ని రాజగోపాల్ తమ నామినేషన్లను కావలి ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల అధికారి, కావలి ఆర్డీఓ వెంకటరమణారెడ్డికి అందజేశారు.

 సర్వేపల్లి అసెంబ్లీ స్థానానికి...
 కాంగ్రెస్ తరపున కనిమెల పట్టాభిరామయ్య, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి కాకుమాని ప్రమీల, స్వతంత్ర అభ్యర్థిగా ఈపూరు ఆదిశేషయ్య తమ నామినేషన్లను వెంకటాచలం తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారి, తెలుగుగంగ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున్‌కు అందజేశారు.

 వెంకటగిరి అసెంబ్లీ స్థానానికి...
 కాంగ్రెస్ తరపున నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వి.ఆర్ముగం, రాజ్యాధికారపార్టీ నుంచి ఎం.నరసింహులయాదవ్, స్వతంత్ర అభ్యర్థిగా చీకవోలు ప్రకాశరావు తమ నామినేషన్లను వెంకటగిరి తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారి, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్ చంద్రమౌళికి అందజేశారు.

 ఉదయగిరి అసెంబ్లీ స్థానానికి...
 వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, బహుజన సమాజ్‌పార్టీ నుంచి కె.సుధాకర్ ఉదయగిరి తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారి, డ్వామా పీడీ గౌతమికి తమ నామినేషన్లు అందజేశారు.

 కోవూరు అసెంబ్లీ స్థానానికి...
 సీపీఎం అభ్యర్థిగా వెంకమరాజు, బహుజన సమాజ్‌పార్టీ నుంచి చాట్ల శ్రీనివాసులు తమ నామినేషన్లను కోవూరు తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారి, జెడ్పీ సీఈఓ జితేంద్రకు అందజేశారు.

 ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి...
 జై సమైక్యాంధ్ర పార్టీ తరపున వల్లూరు విజయభాస్కర్‌రెడ్డి, తెలుగుదేశం తరపున గూటూరు మురళీకన్నబాబు రెండోసారి తమ నామినేషన్‌ను దాఖలు చేశారు. వీరు ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల అధికారి, ఆత్మకూరు ఆర్డీఓ కోదండరామిరెడ్డికి  నామినేషన్ పత్రాలు అందజేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో మహిళా ఓటర్లే అధికం

సవరించిన తుది ఓటర్ల జాబితా విడుదల :
  ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మొత్తం 13 జిల్లాల్లో ఈనెల 16 వరకూ సవరించిన తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీఈవో కార్యాలయం గురువారం ప్రకటించింది. దీని ప్రకారం ఈ 13 జిల్లాల్లో మొత్తం 3,65,62,986 మంది ఓటర్ల ఉన్నారు. వీరిలో 1,83,88,867 మంది మహిళలు, 1,81,70,961 మంది పురుషులు, 3,158 మంది ఇతరులు (హిజ్రాలు) ఉన్నారు. అనంతపురం మినహా అన్ని జిల్లాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉండటం గమనార్హం. పురుషులతో పోల్చితే గుంటూరు జిల్లాలో మహిళా ఓటర్ల సంఖ్య 52,130 ఎక్కువగా ఉంది. అనంతపురం జిల్లాలో మాత్రం మహిళల కంటే పురుష ఓటర్ల సంఖ్య  35,984 అధికంగా ఉంది.


Thursday, April 17, 2014

సీమాంధ్రలో 23 అసెంబ్లీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ అయిదవ జాబితాను

సీమాంధ్రలోని 23 అసెంబ్లీ స్థానాలకు  అభ్యర్థులను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే గత నాలుగు జాబితాలలో కాకపోయిన అయిదోవ జాబితాలో అయిన తన పేరు ఉంటుందని  నందమూరి హరికృష్ణ ఆశించారు. ఆ జాబితాలో కూడా హరికృష్ణ పేరు దక్కలేదు.

కురుపాం : జనార్ధన్‌ థాట్రాజ్
చీపురుపల్లి : కిమిడి మృణాళిని
అనపర్తి : ఎన్‌.రామకృష్ణారెడ్డి
రాజోలు : జి.సూర్యారావు
కోవూరు : ఏకే జవహర్‌
పాలకొల్లు : నిమ్మల రామానాయుడు
నర్సాపురం : బండారు మహదేవనాయుడు
ఉండి : శివరామరాజు
చింతలపూడి : పీతల సుజాత
నూజివీడు : ఎం.వెంకటేశ్వరరావు
విజయవాడ ఈస్ట్‌-గద్దె రామ్మోహన్‌రావు
పీలేరు-ఇక్భాల్‌
మంగళగిరి-తులసి రామచంద్రప్రభు
ప్రత్తిపాడు-కిషోర్‌బాబు
గుంటూరు ఈస్ట్‌-మద్దాల గిరి
మాచర్ల-శ్రీనివాస్‌యాదవ్‌
కొండెపి-వీరాంజనేయస్వామి
గిద్దలూరు-అన్నె రాంబాబు
గూడూరు-బత్తుల జ్యోత్స్నలత
సూళ్లూరుపేట-వెంకటరత్నం
ప్రొద్దుటూరు-వరదరాజులురెడ్డి
తిరుపతి-వెంకటరమణ
సత్యవేడు-తల్లారి ఆదిత్య

BJP - List of candidates for Andhra Pradesh (Seemandhra) Assembly Election 2014

SN
Constituency
Candidate Name
1
Ichchapuram
Vadisi Bala Krishna
2
Visakhapatnam North
P Vishnu Kumar Raju
3
Paderu (ST)
Lokula Gandhi
4
Rajahmundry Urban
Dr. Akula Satyanaraya
5
T.P.Gudem
P Manikyala Rao
6
Vijayawada West
V. Srinivasa Rao, MLA
7
Kaikaluru
K. Srinivasa Rao, Ex MLC
8
Narsaraopeta
Y Raghunatha Babu
9
Nellore
S. Suresh Reddy
10
Santhanuthalapadu (SC)
Dara Sambaiah
11
Madanapalle
C. Narsimha Reddy
12
Kadapa
K Harinatha Reddy
13
Kodumur (SC)
K Ramesh

Wednesday, April 16, 2014

Andhrapradesh Assembly అభ్యర్థుల వివరాలు - Chittoor

చిత్తూరు
Constituency Congres YSRCP TDP & BJP Jai Samaikhyandhra
తంబళ్లపల్లె ఎం.ఎన్.చంద్రశేఖర్ రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి జి.శంకర్‌యాదవ్ సీపీ సుబ్బారెడ్డి
పీలేరు డా.డి.షానవాజ్ అలీఖాన్ చింతల రామచంద్రారెడ్డి    
మదనపల్లె షాజహాన్ బాషా దేశాయ్ తిప్పారెడ్డి   బి.నవీన్‌కుమార్‌రెడ్డి
పుంగనూరు ఎస్.కె.వెంకటరమణారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంకట రమణరాజు  
చంద్రగిరి కె.వేణుగోపాల్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర రెడ్డి గల్లా అరుణకుమారి బోయనపాటి మమత
తిరుపతి   కరుణాకర్ రెడ్డి   పెద్దగంగిరెడ్డిగారి నవీన్ కుమార్‌రెడ్డి
 
శ్రీకాళహస్తి   బియ్యపు మధుసూదన్ రెడ్డి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సీఆర్ రాజన్
 
సత్యవేడు పి.చంద్రశేఖర్ ఆదిమూలం    
నగరి వి.ఎస్.ఎస్.ఇందిర ఆర్ కే రోజా సెల్వమణి ముద్దుకృష్ణ్ణమనాయుడు  
గంగాధర నెల్లూరు (ఎస్సీ) డా.నర్సింహులు కె. నారాయణ స్వామి జి.కుతూహలమ్మ  
చిత్తూరు జి.రమణమూర్తి జంగాలపల్లి శ్రీనివాస్   సామిరెడ్డి సురేఖారెడ్డి
పూతలపట్టు (ఎస్సీ) ఎం.అశోక్‌రాజా సునీల్ ఎల్.లలితకుమారి  చెన్ను సుబ్రహ్మణ్యం
పలమనేరు టి.పార్థసారథిరెడ్డి ఎన్ అమర్ నాథ్ రెడ్డి సుభాష్‌చంద్రబోస్‌  
కుప్పం కె.శ్రీనివాసులు చంద్రమౌళి చంద్రబాబు నాయుడు డాక్టర్ ఆర్‌విఎం