ఆంధ్రప్రదేశ్ లో ఏడు కార్పొరేషన్లు..92 మున్సిపాల్టీల ఛైర్మన్ స్థానాలకు
ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం టిడిపి -
వైసిపి పార్టీలు ఛైర్మన్ స్థానాలు కైవసం చేసుకున్నాయి.
| జిల్లా |
అభ్యర్థి పేరు |
పార్టీ పేరు |
| శ్రీకాకుళం |
చిలకా రాజ్యలక్ష్మి |
వైసిపి |
| ఆముదాల వలస |
|
టిడిపి |
| బొబ్బిలి మున్సిపాల్టీ |
|
టిడిపి |
| రాజమండ్రి మేయర్ |
రజనీ శేషసాయి |
టిడిపి |
| రాజమండ్రి డిప్యూటి మేయర్ |
వాసిరెడ్డి రాంబాబు |
|
| అమలాపురం |
ఏళ్ల మల్లేశ్వరరావు |
|
| తుని |
దినకంటి సత్యనారాయణ |
|
| మండపేట |
చొండ్రు శ్రీహరిప్రసాద్ |
|
| పెద్దాపురం |
రాజ సూరిబాబు |
టిడిపి |
| సామర్లకోట |
|
టిడిపి |
| విజయవాడ మేయర్ |
కోనేరు శ్రీధర్ |
టిడిపి |
| డిప్యూటి మేయర్ |
గోగుల రమణ |
|
| నూజివీడు మున్సిపాల్టీ |
బసవ రేవతి |
వైసిపి |
| న్యూజివీడు వైస్ ఛైర్మన్ |
అన్నె మమత |
|
| కడప మేయర్ |
కె.సురేష్ బాబు |
వైసిపి |
| పులివెందుల మున్సిపాల్టీ |
వైఎస్ ప్రమీలమ్మ |
వైసిపి |
| ఎర్రగుంట్ల మున్సిపాల్టీ |
ముసలయ్య |
వైసిపి |
| పుంగనూరు |
|
వైసిపి |
| నగరి |
కె.జె.శాంతి |
వైసిపి |
| నందికొట్కూరు |
కరువ సుబ్బమ్మ |
వైసిపి |
| గిద్దలూరు |
వెంకట సుబ్బమ్మ |
వైసిపి |
No comments:
Post a Comment