Monday, July 7, 2014

ఏపీ..కార్పొరేషన్..మున్సిపాల్టీల విజేతలు.. 1

ఆంధ్రప్రదేశ్ లో ఏడు కార్పొరేషన్లు..92 మున్సిపాల్టీల ఛైర్మన్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం టిడిపి - వైసిపి పార్టీలు ఛైర్మన్ స్థానాలు కైవసం చేసుకున్నాయి.
జిల్లా  అభ్యర్థి పేరు  పార్టీ పేరు
శ్రీకాకుళం చిలకా రాజ్యలక్ష్మి  వైసిపి
ఆముదాల వలస    టిడిపి
బొబ్బిలి మున్సిపాల్టీ    టిడిపి
రాజమండ్రి మేయర్ రజనీ శేషసాయి టిడిపి
రాజమండ్రి డిప్యూటి మేయర్  వాసిరెడ్డి రాంబాబు  
అమలాపురం  ఏళ్ల మల్లేశ్వరరావు  
తుని  దినకంటి సత్యనారాయణ  
మండపేట చొండ్రు శ్రీహరిప్రసాద్  
పెద్దాపురం  రాజ సూరిబాబు  టిడిపి
సామర్లకోట    టిడిపి
విజయవాడ మేయర్  కోనేరు శ్రీధర్ టిడిపి
డిప్యూటి మేయర్  గోగుల రమణ  
నూజివీడు మున్సిపాల్టీ  బసవ రేవతి  వైసిపి
న్యూజివీడు వైస్ ఛైర్మన్  అన్నె మమత  
కడప మేయర్  కె.సురేష్ బాబు  వైసిపి
పులివెందుల మున్సిపాల్టీ  వైఎస్ ప్రమీలమ్మ  వైసిపి
ఎర్రగుంట్ల మున్సిపాల్టీ  ముసలయ్య  వైసిపి
పుంగనూరు    వైసిపి
నగరి  కె.జె.శాంతి  వైసిపి
నందికొట్కూరు  కరువ సుబ్బమ్మ  వైసిపి
గిద్దలూరు  వెంకట సుబ్బమ్మ  వైసిపి

No comments:

Post a Comment